Tuesday, 30 March 2021

తిరుపతిలోమున్సిపల్‌ సీన్‌ రిపీట్‌ ? టీడీపీకి పవన్‌ ముప్పు- మారిన వైసీపీ టార్గెట్‌

త్వరలో జరిగే తిరుపతి ఉపఎన్నికలో ముక్కోణపు పోటీ నెలకొంది. గతంలోలా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంటుందని భావించినా బీజేపీ-జనసేన తరపున రత్నప్రభ ఎంట్రీతో సీన్‌ మారినట్లే కనిపిస్తోంది. విపక్ష టీడీపీ, బీజేపీ-జనసేన అభ్యర్ధులతో పోలిస్తే వైసీపీ అభ్యర్ధి గురుమూర్తికి రికార్డు మెజారిటీ సాధించాల్సిన పరిస్దితి ఉంది. ఈ మేరకు సీఎం జగన్‌ లక్ష్యాన్ని నిర్దేశించారు కూడా.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31vpTOn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour