Saturday, 27 March 2021

కరోనావైరస్: హోలీ రోజున నిర్లక్ష్యం మిమ్మల్ని 'సూపర్ స్ప్రెడర్‌'గా మార్చవచ్చు

2020 మార్చిలో భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. అదే నెలలో సరిగ్గా హోలీ తర్వాత స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. అంతర్జాతీయ విమాన సేవలను ఆపేశారు. అది జరిగి ఏడాదైపోయింది. మళ్లీ హోలీ రాబోతోంది. కరోనా మహమ్మారి కూడా మరోసారి వేగంగా వ్యాపిస్తోంది. గత ఏడాదిలో రోజువారీ నమోదయ్యే కరోనా కేసుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fhUhUA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour