Thursday, 25 March 2021

సాయిరెడ్డి ట్వీట్‌తో గంటా హర్ట్-నేడు స్పీకర్‌తో భేటీ-రాజీనామా ఆమోదం కోసం

ఏపీలో విశాఖ స్టీల్ ప్రైవటీకరణకు సాగుతున్న ఉద్యమం నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో ఉద్యమ సెగలు తమకు ఎక్కడ తగులుతున్నాయనే భయంతో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంలో ఛాంపియన్లుగా చెప్పుకుంటూ మైలేజ్‌ తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tQjycu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour