Monday, 22 March 2021

మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆక్రమణల తొలగింపు..బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతలకు కారణమైంది . అక్రమ నిర్మాణాల పేరుతో కొన్ని నివాసాలను అధికార యంత్రాంగం ఈరోజు ఉదయం కూల్చి వేసింది. బాధితులు అడ్డుకుంటున్నా పోలీసుల సహాయంతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం, పొక్లెయిన్ ల సహాయంతో కొన్ని నివాసాలను కూల్చివేశారు. రెవెన్యూ అధికారులు, భారీ పోలీసు బలగాలతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f2enlJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour