Monday, 15 March 2021

జగన్ సరికొత్త రికార్డు -సగానికిపైగా ఓట్లు వైసీపీకే -భారీగా తగ్గిన టీడీపీ షేర్ -మున్సిపోల్స్ ఓటింగ్ శాతం ఇలా

ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీల గుర్తులపై జరిగిన ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆ పార్టీ.. సీట్ల పరంగానేకాదు, ఓట్ల పరంగానూ సరికొత్త రికార్డులు నమోదు చేసింది. 11 కార్పొరేషన్లను ఫ్యాను గుర్తు క్లీన్ స్వీప్ చేయగా, 97.33శాతం మున్సిపాలిటీలనూ కైవసం చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bRG3YB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour