Friday, 12 March 2021

నితిన్ గడ్కరీ: స్కానియా లగ్జరీ బస్ విషయంలో కేంద్ర మంత్రి మీద అవినీతి ఆరోపణలు ఎందుకొస్తున్నాయి?

స్కానియా బస్సు అందిన కంపెనీకి, తన కొడుకులకు సంబంధం ఉందని వస్తున్న ఆరోపణలను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. స్వీడన్‌కు చెందిన స్కానియా కంపెనీ 2016లో ఈ స్పెషల్ లగ్జరీ బస్సును భారత్‌లోని ఒక సంస్థకు ఇచ్చింది. దీనిపై గడ్కరీ కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ఆరోపణలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vjEQRe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour