Tuesday, 16 March 2021

హైకోర్టులో నిమ్మగడ్డకు మరో షాక్‌- పరిషత్‌ ఏకగ్రీవాల డిక్లరేషన్లపై కీలక ఆదేశాలు

ఏపీలో గతేడాది ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియపై ఇవాళ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన చోట్ల వచ్చిన ఫిర్యాదులపై విచారణ నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. ఏకగ్రీవమైన చోట్ల విజేతలకు వెంటనే డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో గతేడాది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qRhsXY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour