Saturday, 13 March 2021

పశ్చిమ బెంగాల్ వార్ : ఊహించని ట్విస్ట్ , తృణమూల్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ తలపడుతున్నాయి. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి వలసలు కూడా కొనసాగుతున్నాయి. అయితే బిజెపికి గుడ్ బై చెప్పి టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Nkkruo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour