Tuesday, 16 March 2021

నాడు వైఎస్ జగన్ కేసులో లక్ష్మీనారాయణ..నేడు చంద్రబాబు కేసులో అదే లక్ష్మీనారాయణ

అమరావతి: అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విచారణకు హాజరయ్యే తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నోటీసుల్లో పొందుపరిచినట్టుగా ఈ నెల 23వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సీఐడీ రీజినల్ కార్యాలయంలో విచారణను ప్రక్రియను చేపట్టనున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30MOzS7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour