Sunday, 14 March 2021

ఆలయంలోకి ప్రవేశించాడని ముస్లిం కుర్రాడ్ని చావబాదారు: హిందూ ఏక్తా సంఘ్ కలకలం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించాడనే కారణంతో ఓ కుర్రాడ్ని కొందరు యువకులు చావగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిందితులు హిందూ ఏక్తా సంఘ్ ప్రతినిధులుగా గుర్తించారు. భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘంగా దీన్ని భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OyTqnx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour