Sunday, 7 March 2021

పెట్రో ధరలపై దద్దరిల్లిన పార్లమెంటు- రాజ్యసభలో విపక్షాల ఆందోళన-వాయిదాల పర్వం

రెండో దఫా పార్లమెంటు బడ్డెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టాక వాయిదా పడిన పార్లమెంటు ఇవాళ తిరిగి ప్రారంభం కావడంతో చమురు ధరల అంశం ఉభయసభల్ని కుదిపేసింది. తొలుత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మహిళా ఎంపీలు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి అభిప్రాయాలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sStTEe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour