Sunday, 28 March 2021

వేలల్లో పుట్టుకొస్తున్న కరోనా కేసులు: పొరుగు రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్?

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో మహారాష్ట్ర వాటా 70 శాతం మేర ఉంటోంది. ముంబై, పుణె, నాసిక్, నాగ్‌పూర్, షోలాపూర్, అహ్మద్ నగర్ వంటి ప్రముఖ నగరాలన్నీ మరోసారి కరోనా బారిన పడ్డాయి. ఆయా నగరాల్లో వెలుగులోకి వచ్చిన కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m1nK6y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour