Sunday, 21 March 2021

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూ

సొంత పార్టీపై, అధినేత సీఎం జగన్‌పై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోన్న గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ, సదరు వ్యవస్థల రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ ఓ లేఖ రాశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f30uUk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour