Monday, 22 March 2021

అయిదు గంటల హైటెన్షన్: సూపర్‌మార్కెట్‌లో కాల్పులు: పోలీస్ అధికారి సహా పలువురి మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోమరోసారి గన్ కల్చర్ పెచ్చరిల్లింది. పలువురిని బలి తీసుకుంది. అట్లాంటాలో స్పా, మసాజ్ సెంటర్‌‌పై ఆసియన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఈ సారి సూపర్ మార్కెట్‌కు వచ్చిన కొనుగోలుదారులను టార్గెట్‌గా చేసుకుని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tHRic3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour