Wednesday, 24 March 2021

ఏపీలో స్కూళ్ళ నిర్వహణపై సందిగ్ధతకు చెక్ .. తెలంగాణాకు భిన్నంగా విద్యా శాఖా మంత్రి ఏమన్నారంటే

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది . దీంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు ,కళాశాలలు తాత్కాలికంగా మూసివేయాలని ప్రకటించింది. ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని సూచించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39b18v8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour