Tuesday, 9 March 2021

ఒక్కరోజు ముఖ్యమంత్రికి బీజేపీ గాలం -నటుడు అర్జున్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ -అంత లేదంటూ..

ఉత్తరాదిలో తమ గ్రాఫ్ క్రమంగా పడిపోతుండటంతో తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడం ద్వారా బలాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎత్తులు వేస్తోంది. కొంత కాలంగా దక్షిణాదిలో పట్టుకోసం శ్రమిస్తోన్న కమలనాథులు.. అసెంబ్లీ ఎన్నికల సమయాన్ని కీలకంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే కేరళలో ‘మెట్రోమ్యాన్' శ్రీధరన్ సహా పలువురు మాజీ జడ్జిలు కాషాయ తీర్థం పుచ్చుకోగా, తమిళనాడులోనూ సెలబ్రిటీలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ క్రమంలో..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qqbaOF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour