Wednesday, 17 March 2021

ఏపీ హెచ్ఆర్సీగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి: ఆంధ్రా యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్

అమరావతి: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు శాసన మండలి ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితలతో కూడిన కమిటీ సిఫారసు చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bU4zYT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour