Friday, 26 March 2021

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు సుప్రీం ఊరట- ఎలక్టోరల్‌ బాండ్ల జారీకి ఓకే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లు జారీ చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్లు దుర్వినియోగం కాకుండా తగిన ఏర్పాట్లు ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3u0n3gH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour