Thursday, 25 March 2021

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: వైసీపీ జోరు కొనసాగుతుందా, టీడీపీ, బీజేపీ పైచేయి సాధిస్తాయా... చరిత్ర ఏం చెబుతోంది?

తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంపై పార్టీలన్నీ తీవ్రంగా దృష్టి సారించాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, సీపీఎం తమ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. బీజేపీ మాత్రం ఇంకా తగిన అభ్యర్థి వేటలో ఉంది. 2019 సాధారణ ఎన్నికల్లో ఈ స్థానం గెలుచుకున్న వైసీపీకి సిట్టింగ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31npIo5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour