Monday, 1 March 2021

భారత్‌-పాక్‌ కాల్పుల విరమణ- ఇమ్రాన్‌ ఖాన్‌ మాస్టర్ ప్లాన్‌- సైనిక పాలన తప్పించే యత్నం ?

దాయాది దేశాలైన భారత్‌-పాకిస్తాన్‌ మధ్య మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గతవారం ఇరుదేశాల సైనికాధికారులు కాల్పుల విరమణపై సంయుక్త ప్రకటన చేశారు. బాలాకోట్‌ దాడుల తర్వాత గతంలో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనబెట్టిన ఇరుదేశాలూ ఇప్పుడు ఆకస్మికంగా కాల్పుల విరమణకు సిద్ధం కావడం వెనుక గల కారణాలపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PqYR88
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour