Wednesday, 31 March 2021

సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైర్ అయిన వైఎస్ షర్మిల... సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితా...?

తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల... మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేశారు.సీఎం జిల్లా అని చెప్పుకొనే మెదక్ జిల్లాలో 20 కరువు మండలాలు ఉండటం దారుణమన్నారు. పటాన్‌చెరులో కాలుష్యం కోరలు చాస్తోందని... మల్లన్నసాగర్‌కి భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు. బుధవారం(మార్చి 31) మెదక్ జిల్లా వైఎస్సార్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rAOKuD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour