Thursday, 11 March 2021

అంబానీపై బాంబు దాడి కుట్ర: తీహార్ జైల్లో బయటపడ్డ లింకులు.. ఆ టెర్రరిస్ట్ నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం...

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో ఇటీవల పేలుడు పదార్థాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు తాజాగా తీహార్ జైలుతో లింకులు బయటపడ్డాయి. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఒకరి నుంచి పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్‌ఫోన్ నుంచే 'జైషుల్‌ హింద్' అనే టెలీగ్రామ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30AuQFd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour