Sunday, 14 March 2021

పవన్ కల్యాణ్ చిచ్చు: ఇక తెగదెంపులే: టీఆర్ఎస్ అభ్యర్థినికి మద్దతు పట్ల అమిత్ షా సీరియస్

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ-జనసేన మధ్య పొత్తు వ్యవహారం మూణ్నాళ్ల ముచ్చట్లాగే కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు పార్టీల మధ్య గత ఏడాది కుదిరిన సీట్ల సర్దుబాటు..అదే స్థానిక సంస్థల ఎన్నికలతోనే పరిసమాప్తి అయ్యే అవకాశాలు నెలకొన్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ మీద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OWc1Kc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour