Tuesday, 16 March 2021

చంద్రబాబుకు నోటీసులు ఒక్క పేజీనే..అదే జగన్ కు అయితే లారీల్లోనే: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి భూములలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం మరోమారు దుమారం రేపుతుంది. అమరావతి భూములు అక్రమాలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేయడంతో టీడీపీ నేతలు జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్న చర్యగా అభివర్ణిస్తున్నారు. జగన్ 16 నెలలు జైలుకు వెళ్ళాడు కాబట్టి చంద్రబాబును కూడా జైలుకు పంపించాలని కుట్రలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vsIY1q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour