Friday, 12 March 2021

'ఎమ్మెల్సీ' ఓటమి కేసీఆర్‌కు ముందే తెలుసు... అందుకే ఇప్పటివరకూ... బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు...

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతుందని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అన్ని సర్వేలు ఇదే విషయం చెప్తున్నాయన్నారు. బీజేపీ గెలుస్తుందని తెలుసు కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకూ ఓటు వేయమని ఓటర్లను అడగలేదన్నారు. ఓట్లు అడగని వ్యక్తికి,అంత అహంకారికి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. బీజేపీని గెలిపించకపోతే కేసీఆర్ అహంకారాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t9PwA8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour