Thursday, 4 March 2021

ఎమ్మెల్సీ అభ్యర్థులతో వైఎస్ జగన్ భేటీ: కీలక అంశాలపై ఫోకస్

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కొద్దిసేపటి కిందటే శాసన మండలి అభ్యర్థులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే షెడ్యూల్‍‌ను విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన ఎమ్మెల్పీ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sOXa2M
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour