Thursday, 11 March 2021

ఏపీలో పరిషత్‌ పోరు లేనట్లే ? జిల్లాల పునర్విభజనే తర్వాతే-ప్రభుత్వం వ్యూహాలు

ఏపీలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఈ ఆదివారం వెలువడాల్సి ఉంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అదే సమయంలో ఈ నెలాఖరున రిటైర్‌ అవుతున్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌.. ఈ నెల 15 నుంచి 21 వరకూ సెలవుపై వెళ్తున్నారు. దీంతో పరిషత్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qEY2p2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour