Sunday, 7 March 2021

చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?

రైతుకూ మట్టికీ అనుబంధం కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఆ మట్టిలో పండే పంటకు అదే మట్టిని ఎరువుగా, మట్టినే పురుగు మందుగా వాడొచ్చని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన రైతు చింతల వెంకటరెడ్డి. ''నత్రజని, భాస్వరం, సూపర్, పొటాష్..అన్నీ మట్టిలోనే ఉన్నాయి. వానకు తడిసినప్పుడు ఎండిన మట్టి నుంచి వచ్చే కమ్మటి వాసనే, పండే పంటకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38kq6ro
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour