Saturday, 13 March 2021

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల శాశ్వత నిర్మాణాలు .. ఉధృతమవుతున్న అన్నదాతల ఆందోళన

దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. గత ఏడాది నవంబర్ నుండి వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇక ఆందోళన ఉధృతం చేయడంలో భాగంగా రైతులు తాత్కాలిక ఆవాసాలకు బదులుగా, శాశ్వత నివాసాలను ఏర్పరచుకుంటున్నారు. ఢిల్లీకి సరిహద్దుల్లో ఇటుకలతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు రైతులు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30FQlEE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour