Saturday, 13 March 2021

ఏపీ టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం- గోదావరి, కృష్ణా-గుంటూరు సీట్లకు

ఏపీలో ఖాళీగా ఉన్న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు సీట్లకు జరుగుతున్న ఎన్నికల కోసం ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. పార్టీల ప్రభావం లేకుండా జరిగే ఈ ఎన్నికల్లో టీచర్లు మాత్రమే ఓటు వేయనున్నారు. ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు నియోజకవర్గాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eAh4ui
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour