Wednesday, 3 March 2021

తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు... తనిఖీలు చేపట్టిన పోలీసులు .. అసలేం జరిగిందంటే

ఆగ్రా లోని తాజ్ మహల్ వద్ద బాంబు పెట్టినట్టు గురువారం ఉదయం పోలీసులకు ఫోన్ కాల్ రావడంతో కలకలం రేగింది. ఆగ్రాలోని తాజ్ మహల్ ను తాత్కాలికంగా మూసివేసి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్మారక చిహ్నం అయిన తాజ్ మహల్ వద్ద బాంబు గురించి ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఫోన్ కాల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kFTD3W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour