Friday, 12 March 2021

టెట్,డీఎస్సీ అభ్యర్థులకు కీలక అప్‌డేట్... ఆ రెండింటికీ ఈసారి ఒకే పరీక్ష ఉండే ఛాన్స్...?

తెలంగాణ ప్రభుత్వం త్వరలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామని చెబుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందునా.. బహుశా ఎన్నికల అనంతరం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లలో అత్యధిక ఉద్యోగాలు పోలీస్,టీచర్ పోస్టులే ఉండవచ్చునని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్ కొలువుల భర్తీకి ప్రభుత్వం టెట్,డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈసారి రెండింటికీ కలిపి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2N9IKuL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour