Wednesday, 17 March 2021

విషాదం: సెప్టిక్ ట్యాంకులో పడిన బాలుడిని కాపాడబోయి ఐదుగురు మృతి

ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంకులో పడిన చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఐదుగురు మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆగ్రా ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపూర్ గ్రామంలో పదేళ్ల బాలుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OFEYdq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour