అత్యాచార కేసుల్లో బెయిల్పై బయటకొస్తున్న నిందితులు బాధితులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఓ అత్యాచార నిందితుడు బాధితురాలి తండ్రిని గన్తో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్తాన్లోని హనుమాన్గర్ జిల్లాలోనూ ఇదే ఘటన చోటు చేసుకుంది. అత్యాచార కేసులో బెయిల్పై విడుదలైన ఓ నిందితుడు బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38cAbGX
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment