Friday, 5 March 2021

దారుణం: రేప్ బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు.. చావు బతుకుల్లో ఆ మహిళ...

అత్యాచార కేసుల్లో బెయిల్‌పై బయటకొస్తున్న నిందితులు బాధితులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ అత్యాచార నిందితుడు బాధితురాలి తండ్రిని గన్‌తో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్తాన్‌లోని హనుమాన్‌గర్ జిల్లాలోనూ ఇదే ఘటన చోటు చేసుకుంది. అత్యాచార కేసులో బెయిల్‌పై విడుదలైన ఓ నిందితుడు బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38cAbGX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour