Wednesday, 24 March 2021

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేను , సమయం లేదు : తేల్చేసిన ఎస్ఈసి నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చేశారు . తన పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను నిర్వహించలేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తి అవుతుందని, బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OViplg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour