Sunday, 21 March 2021

దీదీ.. మీ కాలుతో నా తలపై తన్నండి -బెంగాల్ ప్రచారంలో ప్రధాని మోదీ అనూహ్య వ్యాఖ్యలు

ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు దిగిరాగా.. వారితో తలపడుతున్నట్లుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పోటాపోటీగా ఆదివారం భారీ బహిరంగ సభలు నిర్వహించారు. బంకురా జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన ర్యాలీలో మాట్లాడుతూ ప్రధాని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/392g5j5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour