Wednesday, 17 March 2021

ఈ మేకవన్నె పులి , ఈ గుంటనక్క మానవ హక్కుల సమావేశానికి వస్తారా: విజయసాయి రెడ్డి ధ్వజం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడిని మేక వన్నె పులి, గుంటనక్క అంటూ సంబోధించిన విజయసాయిరెడ్డి మానవ హక్కుల కమిషన్ చైర్మన్, మరియు సభ్యుల ఎంపికకు సంబంధించి జగన్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి సమావేశానికి చంద్రబాబు వెళ్ళాకపోవడాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈరోజు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30NvWO2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour