Tuesday, 16 March 2021

తాడిపత్రి మున్సిపల్‌ పీఠంపై ఉత్కంఠ- ఓటుహక్కు కోసం హైకోర్టులో దీపక్‌రెడ్డి పిటిషన్‌

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఊరటనిచ్చిన ఏకైక విజయం తాడిపత్రి మున్సిపాలిటీ కూడా ఇప్పుడు దూరమయ్యే పరిస్ధితి కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ కంటే సీట్లలో వెనుకబడిన వైసీపీ.. ఎక్స్‌ అఫీషియో ఓట్ల సాయంతో మున్సిపల్‌ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. ముఖ్యంగా ఎమ్మెల్సీలను ఎక్స్‌ అఫీషియో ఓట్లకు పరిగణనలోకి తీసుకోకూడదని స్ధానిక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tsfsXE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour