Friday, 12 March 2021

మహాత్ముడి అహింసా పంథానే తెలంగాణకు స్పూర్తి... : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభోత్సవంలో కేసీఆర్

భారత జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని మరోసారి మననం చేసుకునే గొప్ప అవకాశం 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' ద్వారా కలిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మగాంధీ పాత్రను కొనియాడారు.దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని గాంధీకి ముందు.. గాంధీ తర్వాత అని పేర్కొనవచ్చు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qFtqDT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour