Tuesday, 30 March 2021

నాగార్జున సాగర్ ఉపఎన్నిక : బీజేపీకి షాకిచ్చి టీఆర్ఎస్ బాటలో అంజయ్య యాదవ్ , టెన్షన్ లో బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నాగార్జునసాగర్ ఉపఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు పెద్ద సవాల్ గా మారింది. గతంలో దుబ్బాక ఉప ఎన్నికలలో విజయం సాధించిన బిజెపి కి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికను అధికార టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటి ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fuQYJJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour