Wednesday, 24 March 2021

కేంద్రంతో కటీఫ్: దేశ రాజకీయాల్లో ప్రతిపక్షంగా వైసీపీ: కేజ్రీవాల్‌కు బాసటగా జగన్ సర్కార్

అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక దేశ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించబోతోందా? 21 ప్రతిపక్ష పార్టీలకు సారథ్యాన్ని వహిస్తుందా? కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీతో ఇక ఘర్షణ వైఖరిని అనుసరించబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజ్యసభలో వైసీపీ అనుసరిస్తోన్న వ్యూహాలు..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d3aoTk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour