Wednesday, 3 March 2021

కమల్ పార్టీ గూటికి శరత్ కుమార్: పోటీలో రాధిక, లారెన్స్: సరికొత్త ఈక్వేషన్స్: అన్నీ కలిసొస్తే

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో.. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. సరికొత్త ఈక్వేషన్లు పుట్టుకొస్తోన్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోన్న అధికార ఏఐఎడీఎంకేతో కలిసి రాజకీయ ప్రయాణాన్ని సాగించడానికి మిత్రపక్షాలు అంగీకరించట్లేదు. చాలాకాలం పాటు అన్నా డీఎంకేకు దూరంగా ఉంటూ వస్తోన్న ఆ పార్టీ మిత్రపక్షాలు.. ఎన్నికలు సమీపించే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rf3Ma5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour