Monday, 29 March 2021

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌ .. ఐదుగురు మావోయిస్టుల మృతి , కొనసాగుతున్న కూంబింగ్

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఖురుకేడ తాలూకా కొబ్రమెండ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. ఇంకా కొబ్రామెండ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది . మీడియా వర్గాలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం కొబ్రా మెండ అటవీ ప్రాంతంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dfMuE3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour