Friday, 19 March 2021

అమరావతిలో జగన్‌కు వరుస షాక్‌లు- దర్యాప్తు సంస్ధల వైఫల్యం- లోపం ఎక్కడంటే ?

ఏపీలో రాజధాని అమరావతి నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అధికారం చేపట్టాక మంత్రివర్గ ఉపసంఘంతో పాటు సీఐడీ, ఏసీబీ విచారణలు చేయించింది. ఓ దశలో సీబీఐ, ఈడీ దర్యాప్తు కూడా కోరింది. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఓ భారీ స్కామ్‌ జరిగిందని నిరూపించే గట్టి ఆధారాలు సంపాదించడంలో మాత్రం దర్యాప్తు సంస్ధలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tJZBnP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour