Tuesday, 2 March 2021

రేషన్ వాహనాలపై వెనక్కి తగ్గిన నిమ్మగడ్డ- వైసీపీ సర్కారుకు భారీ ఊరట

ఏపీలో వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ వాహనాలను ఎన్నికల నేపథ్యంలో వాడుకునే విషయంలో ప్రభుత్వానికి భారీ ఊరట దక్కింది. గతంలో ఎస్ఈసీ విధించిన ఆంక్షలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. దీంతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రేషన్ వాహనాలను తిప్పుకునే అవకాశం దొరికింది. ఏపీలో స్ధానిక సంస్ధలు జరుగుతున్న వేళ వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sGNZBu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour