Saturday, 27 March 2021

భీమవరంలో పురోహిత క్రికెట్ లీగ్ .. ఫైనల్ పోరు నేడే .. ఫోర్లు , సిక్సర్ లతో అదరగొడుతున్న అయ్యగా

వారంతా పురోహితులు.. అయితే ఏం... ఎందులోనూ తక్కువ కాదని తేల్చి చెప్పడానికి క్రీడామైదానంలోకి దిగారు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని రఫ్ఫాడించేశారు . పోర్లు , సిక్సర్లతో అదరగొట్టారు. వేద మంత్రాల పఠనం మాత్రమే కాదు క్రీడామైదానంలో ఆటల్లోనూ తమకు తామే సాటి నిరూపించుకోవడానికి పంచెలు కట్టుకుని మరి క్రీడామైదానంలోకి దిగారు. భీమవరంలోని స్థానిక ఎస్ఆర్కే ఇంజనీరింగ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QzMSpc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour