Sunday, 14 March 2021

మున్సిపల్ ఫలితాలతో ప్రజలు చంద్రబాబు వెంటిలేటర్ కూడా తీసేశారు : సజ్జల రామకృష్ణా రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. అద్భుతమైన విజయాన్ని అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం పట్ల వైసిపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని తిరస్కరించారని వైసిపి నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు . సీఎం జగన్ తన 20 నెలల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lh1MMl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour