Tuesday, 16 March 2021

రాజ్యసభకు స్వపన్ దాస్‌గుప్తా రాజీనామా -అసెంబ్లీ బరిలో కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీలు -బెంగాల్‌‌ బీజేపీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తో హోరాహోరీగా తలపడుతోన్న బీజేపీ అనూహ్యరీతిలో అభ్యర్థులను బరిలోకి దించుతోంది. బెంగాల్ అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోతోపాటు ముగ్గురు సిట్టింగ్ ఎంపీల పేర్లను ప్రకటించింది. ఇది వ్యూహాత్మక నిర్ణయమని బీజేపీ అంటుండగా, అభ్యర్థులు దొరకనందుకే కమలం తంటాలు పడుతోందని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QalE8D
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour