Wednesday, 31 March 2021

రజనీకి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం... తలైవాకు మోదీ శుభాకాంక్షలు.. ఎన్నికల వేళ వ్యూహాత్మకమేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. భారతీయ సినీ చరిత్రలో గొప్ప నటుల్లో ఒకరైన రజనీకాంత్‌కు ఈ అవార్డును ప్రకటించడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. నటుడిగా,నిర్మాతగా,స్క్రీన్ రైటర్‌గా ఆయన సేవలు స్పూర్తిదాయకమని కొనియాడారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ప్రధాని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31BLWD3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour