Wednesday, 17 March 2021

మమతా బెనర్జీ మేనిఫెస్టోలో వైఎస్ జగన్ స్కీమ్: ఒకటో తేదీ నాడే: తృణమూల్‌ ఓటుబ్యాంక్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఒకట్రెండు పథకాలు.. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులను అరికట్టడానికి ఉద్దేశించిన దిశ తరహా చట్టాన్ని ఇప్పటికే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qYOfKA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour